అక్రమ కట్టడాలను ప్రభుత్వం సూచించిన విధంగా షరతులతో క్రమబద్ధీకరించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రజలకు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు అక్రమ నిర్మాణాలు నగర ప్రణాళికకు రోడ్డు విస్తరణకు భవిష్యత్తులో అమలు చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకిగా మారుతున్నాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని త్వరలో మరింత విశిష్ట ప్రచారం కూడా చేయడం జరుగుతుందని చెప్పారు 120 రోజులు పాటు జరిగే ప్రక్రియను ఇంటి యజమానులు సద్విని