కొంపల్లిలో శృంగేరి పీఠం జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మ విజయ యాత్రలో మల్కాజ్గిరి బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని, బిజెపి ఎప్పుడు ధర్మం వైపు నిలుస్తుందని అన్నారు.