కల్వకుర్తి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు తెలిపిన కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి
కల్వకుర్తి మున్సిపాలిటీలోని తిలక్ నగర్కు చెందిన రాజు, ఆమనగల్లోని శాంతినగర్కు చెందిన రమణ మద్యం తాగి వాహనాలు నడపడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి న్యాయాధికారి కావ్య జైలు శిక్ష విధించినట్లు కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి తెలిపారు.