నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానం భక్తి భావంతో అశేష భక్తజనం సమూహంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవం మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక శోభతో పులకరించిన ప్రాంగణంలో మంత్రి నారాయణ భక్తి భావంతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడవ రోజు సాయంత్రం అత్యంత వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవాన