అల్పపీడనం ప్రభావంతో....నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో గత నాలుగైదు రోజులుగా ఎండతెరపలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండలంలోని పెన్నానది పరివాహక ప్రాంతాలైన ముదివర్తి పాలెం, నిడుముసలి, కుడితిపాలెం, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, ప్రజలు పశువుల కాపరులు, చేపలు పట్టేవారు నదిలోకి దిగవద్దని తాసిల్దార్ గోపికృ