అనంతపురం నగరంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లి మీద నరసింహులు మాట్లాడుతూ కూటం ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువ జరుగుతున్న అన్నారు దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్.