హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి సందర్శించారు. ఈనెల 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ దిగ్గజ మెస్సితో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ ను చూసి ఎందుకు భారీగా అభిమానులు వస్తారని వారు ముందుగానే స్టేడియం చేరుకోవాలని బట్టి విక్రమార్క తెలిపారు.