నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం మోంథా తుపాను హెచ్చరికలనేపథ్యంలోపశువులను మేపే రైతులంతా తమ పశువుల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఎదురుపాడుపశు వైద్య సహాయకులు చిమ్మె బాలుసూచించారు,ఎదురుపాడు సచివాలయ పరిధిలో ఉన్న రైతులనుఆయన అప్రమత్తం చేశారు, పశువులను పెంచే పలు ప్రాంతాలకు వెళ్లి మంగళవారం వెళ్లి పశు పోషణ రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తుపాను కారణంగా పశువుల్లో అస్వస్థత, మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.పశువులకు నట్టల నివారణ మందులను వాడి వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అధిక వర్షాలు, తుపాను సమయంలో పశువులను రాటక