నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పురుగుల మందు తాగి కొలుకోలేక ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి కొత్తపల్లి మండల పరిధిలోని ఎదురుపాడు గ్రామంలో చోటు చేసుకుంది, పోలీస్ లు తెలిపిన వివరాల మేరకు ఎదురుపాడు గ్రామానికి చెందిన తేనె శివశంకర్ (35), తన భార్య శశికళ ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించాలని, నిర్మించేవరకు ఇంటికి రానని 10 రోజుల కిందటపుట్టినిల్లుజూపాడుబంగ్లాకు వెళ్లడంతో మనస్థాపానికి గురై చనిపోవాలని ఉద్దేశంతో 6 వ తేది పురుగుల మందు తాగాడు,గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు,చికిత్స పొందుతూ కొలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందాడు,మృతుడి తల