గుడ్డలపల్లి సమీపాన ద్విచక్ర వాహనం ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం గుడాలపల్లి సమీపాన మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో ఢీకొన్న గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న పాముడికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. గార్లదిన్నె నుండి పామిడి కి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా గుడ్డలపల్లి సమీపాన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.