నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం ద్వారా అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణ రక్షణ పొందవచ్చని ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్ బాబు తెలిపారు, శనివారం రాత్రి ఆళ్లగడ్డ పట్టణములోని అభిరుచి హోటల్ వద్ద పట్టణ ఎస్ఐ నగీన ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, వాహనం నడపడం ద్వారా ఆడుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి ప్రాణా రక్షణ పొందవచ్చని తెలిపారు, ఈ కార్యక్రమంలో వాహనదారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు