పగి డ్యాల మండలం పడమర ప్రాంత కోట గ్రామంలో బుధవారం శ్రీ కాశీ విశ్వేశ్వర నందీశ్వర స్వామి తిరుణాల సందర్భంగా ట్రాక్టర్ రివర్స్ గేర్ పోటీలు నిర్వహించారు, ఈ పోటీలను నందికొట్కూరు రూరల్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు, సంక్రాంతి వేరులా ఇలాంటి గ్రామీణ క్రీడలతో ప్రజలను అలరించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు, పోటీల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పోలీసు భద్రత చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు