నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పదో తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రంలో నంద్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు,ఆళ్లగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి సిలబస్ పూర్తి అయిందన్నారు. విద్యార్థులకు రివిజన్ జరుగుతున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.అనంతరం మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందేలా సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతగావ్యవహరించాలన్నారు. ఆయన స్వయంగా విద్యార్థులకు వడ్డించి, వారితో కలిసి