కుప్పం: టీడీపీ సీనియర్ కార్యకర్త మునుస్వామి మృతి పార్టీకి తీరని లోటు: ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం
Kuppam, Chittoor | Jun 2, 2025
కుప్పం మండలం కంగుంది టిడిపి సీనియర్ కార్యకర్త మునుస్వామి మృతి చెందడం పార్టీకి తీరని లోటని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం...