ప్రకాశం జిల్లా పరిధిలో తుఫాను ప్రభావంతో జరిగిన పంట నష్టం వివరాలను జిల్లా కమిటీ కొత్తపట్నం ఒంగోలు నాగులపాడు మండలాల్లో పరిశీలన చేసింది దానితో పాటుగా జిల్లా వ్యాప్తంగా జరిగిన పంట నష్టం వివరాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్లో సోమవారం కేంద్ర బృందం పరిశీలన చేసింది అయితే జిల్లా వ్యాప్తంగా జరిగిన పంట నష్టం వివరాలను జిల్లా కలెక్టర్ రాజాబాబు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కేంద్ర కమిటీకి అందజేశారు ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు ఎర్రగొండపాలెం నియోజకవర్గాలలో భారీగా పట్టణ నష్టం జరిగిందని వాటికి సంబంధించిన వివరాలను కేంద్ర బృందానికి తెలియజేసి దానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర బృందాని