పుంగ నూరు నుంచి ఒంగోలుకు వెళ్తున్న గ్రానైట్ లారీలను పరిశీలించగా సరైన పత్రాలు లేకపోవడంతో రెండు వాహనాల్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలంలోని సిఐ కత్తి శ్రీనివాసులు వాహనాలు తనిఖీల్లో భాగంగా శుక్రవారం రెండు గ్రానైట్ లారీలను సరైన పత్రాలు లేకపోవడంతో బంగారుపాళ్యం పోలీస్ ని తల్లించారు. వాళ్లు రికార్డ్స్ పరిశించగా ఇచ్చి తగులు ఉండడంతో డ్రైవర్లు సరైన సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు దీనిపై చిత్తూరు మైనింగ్ అధికారులకు సమాచారం అందించి రెండు వాహనాలు బంగారుపాలెం పోలీస్స్టేన్ తరలించి మైనింగ్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది అని తెలిపారు