Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
No video available

గోకవరం: ప్రధానమంత్రి ఆదర్శ యోజన పనులను మార్చి 31 లోగా పూర్తి చేయాలి. కలెక్టర్ ప్రశాంతి

ప్రధానమంత్రి ఆదర్శ యోజన కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31వ తేదీలోగా ప్రతిపాదనను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీఎం ఆదర్శ యోజన కార్యక్రమం పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వపు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఐదు కోట్ల రూపాయల నిధులతో ప్రతిపాదించిన 100 పనులను మార్చి చివరి లోగా పూర్తి చేయాలంటూ ఆదేశించారు.
గోకవరం: ప్రధానమంత్రి ఆదర్శ యోజన పనులను మార్చి 31 లోగా పూర్తి చేయాలి. కలెక్టర్ ప్రశాంతి - Gokavaram News