సైలని బాబా దర్గా వద్ద రోడ్డు ప్రమాదం లో వారిని మానవత్వం చాటుకున్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య.
మానవత్వం చాటుకున్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్యవరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మరోసారి మానవత్వం చాటుకున్నారు. పరకాల పర్యటనలో భాగంగా హనుమకొండ నుండి పరకాల రోడ్డు మార్గంలో వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చూసి తన వాహనాన్ని నిలిపివేశారు.