జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయాలని చూద్దాం దారుణమని జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు.పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. అధికారం మారినంత మాత్రాన ప్రభుత్వ విధానాలు మారకూడదని ప్రజాప్రయోగ కార్యక్రమాలు కొనసాగాలని ఆమె బుధవారం సాయంత్రం ఆకాంక్షించారు.