చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కృష్ణాపురం జలాశయం లో రెండు గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు గత రెండు రోజులుగా అధిక వర్షం నమోదు కారణంగా జలాశయంలోకి నీరు ఎక్కువ చేరడంతో రెండు గేట్లనే ఎత్తి దిగువకు నీరును విడుదల చేశారు కార్వేటినగరం ఎస్ఆర్ పురం మండల ప్రజలు కుశస్థలి నదిలోకి రాకూడదు అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు లోతట్ట ప్రాంతంలో ప్రజల అప్రమత్తంగా మెలగాలని కోరారు