Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

పరవాడలో చోరీ కేసును చేదించిన పోలీసులు, ఒక వ్యక్తి అరెస్టు.

India | Aug 1, 2025
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు చేదించారు. దీనికి సంబంధించి శుక్రవారం నాడు పరవాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో మల్కాపురంకు చెందిన సబ్బవరపు కృష్ణం నాయుడు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు తులాల బంగారం ,45 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.