జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ రెహమత్ నగర్ లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తో కలిసి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుల పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ఆత్మీయకంగా మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి చేదిమిపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి కోరారు.