జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత ఐదు గంటలతో తెరపడింది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రసారంలో భాగంగా చివరి రోజు వీకర్ సెక్షన్ కాలనీ, సాయిబాబా నగర్, బాబా సైలానీ నగర్, స్వరాజ్ నగర్, లతో పాటు పలు కాలనీలలో బోరబండ డివిజన్ ఇంచార్జ్, బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారితో కలిసి బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ కి మద్దతుగా పాదయాత్ర ద్వారా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 ఏళ్ల కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద