సాతులూరు మెరకపూడి గ్రామాల మధ్య పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
నాదెండ్ల మండలం సాతులూరు మెరుగపూడి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ నుంచి తిరుపతికి యాదగిరిగుట్టలతో వెళుతున్న బస్సు అదుపుతప్పి ఫలాల్లోకి దూసుకెళ్లింది బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటనలో 19 మందికి గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవరు నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.