బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో అత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఆయన వివరాల మేరకు... బంగారుపాళ్యం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన సరోజమ్మ (70 ) అదే గ్రామానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తి మంగళవారం ఆమెను దూషించి, కొట్టడంతో ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.