నెల్లూరు జిల్లా ,ఇందుకూరుపేట మండలం మైపాడు తూర్పు పాలెంలో పునరావాస కేంద్రాల నుండి తిరిగి ఇంటికి వెళ్లే 772 మంది మొంథా తుఫాన్ బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ....అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందు