నంద్యాల జిల్లా సిరివెళ్లలో సహకార సంఘం ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సిరివెళ్లలోని జిల్లా సహకార కేంద్రం బ్యాంకు కార్యాలయం ముందు సోమవారం రెండవ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు, సీఈవో దస్తగిరి భాస్కర్ మాట్లాడుతూ, జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచాలని డిమాండ్ చేశారు, అలాగే జీతభత్యాల డ్యూటీ పద్ధతులు రద్దు చేయాలని కోరారు, ఈ నిరసన లో సీఈవోలు ఆక్తర్,అన్వర్ జనార్దన్ సహకార సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు