నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోనుగుంట కళ్యాణ మండపంలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్రం వేళచ్చేరి నియోజకవర్గ ఎమ్మెల్యే హాసన్ మౌలానా ముఖ్యఅతిథిగా నెల్లూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా విచ్చేశారు. ఏఐసీసీ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం ప్రకారం....పార్టీ పటిష్టత, జిల్లా అధ్యక్ష పదవి బలపేతం చేయడంలో యువ నాయకత్వం ముందుండాలని ఎ