బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మంగళవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాల సమయంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు విస్తృతంగా కిరాణా షాపులను తనిఖీ చేపట్టిన, బుక్కరాయ సముద్రం సిఐ పుల్లయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా గంజాయి మత్తు పదార్థాలు అమ్మిన వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు.