పట్టణంలో P4 కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న,నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర,ఎమ్మెల్యే జయ సూర్య
నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలో బుధవారం నియోజకవర్గానికి చెందిన P4 ఎమ్మెల్యే కార్యాలయం కార్యాలయాన్ని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య ప్రారంభించారు, మేనేజర్ నాగరాజు, డీ ఎల్ డీ ఓ అన్వర్ బేగం, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఎదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ