Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

కొత్తగూడెం: రక్షణ అనేది అందరి బాధ్యత, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి: సింగరేణి డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు

సింగరేణి కొత్తగూడెం ఏరియాలోనీ రుద్రంపూర్ కే సి ఓ ఏ క్లబ్ నందు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కొత్తగూడెం, ఇల్లందు ఏరియాలో సంయుక్త రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సింగరేణి డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ అనేది అందరి బాధ్యత అని రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని అధికారులకు, కార్మికులకు సూచించారు.

MORE NEWS

కొత్తగూడెం: రక్షణ అనేది అందరి బాధ్యత, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి: సింగరేణి డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు - Kothagudem News