గరుగుబిల్లి మండలం తోటపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించిన శక్తి టీం సభ్యులు
Kurupam, Parvathipuram Manyam | Sep 11, 2025
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శక్తి టీం సభ్యులు...