పోషణ్ మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం జీడి నెల్లూరు ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ పద్మ సునంద ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఎమ్మెల్యే తామస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు గర్భిణులు బాలింతలు, శిశువులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం పోషకాహార లోపాలపై అవగాహన కల్పించారు గర్భిణీలకు చీరలు పండ్లు, పూలు పంపిణీ చేసి ఆశీర్వదించారు