రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రభుత్వ పాలసీలపై అవగాహన పెంపొందించేందుకు మాక్ అసెంబ్లీని నిర్వహించింది. ఈ నేపథ్యంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తరఫున మాకు ఎమ్మెల్యేగా ఎంపికైన హిమకుంట్ల పాఠశాలకు చెందిన విద్యార్థిని నాగ వైష్ణవి బుధవారం అమరావతిలో జరిగిన మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి హాజరయ్యారు. డ్రగ్స్ నియంత్రణ నివారణ వంటి ప్రజా సమస్యలపై విద్యార్థులు చర్చించి అవగాహన పెంచుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అయింది.