వెంకటాపురం: రైతులకు సన్నధాన్యం బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి : తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి అంజాద్ పాషా
Venkatapuram, Mulugu | Sep 1, 2025
ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజాద్ పాషా ఆధ్వర్యంలో...