కోవెలకుంటలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో చోరీ,30 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి,20వేల రూపాయలు చోరీ
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల లో ఎస్ఆర్బిసి లో పనిచేసే జయరామిరెడ్డి అనే ఉద్యోగి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. జయరాం రెడ్డి బెంగళూరు కు వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న నాలుగు లక్షల విలువైన సొమ్మును చోరీ చేశారు 30 గ్రాముల బంగారు 500 గ్రాముల వెండి దేవుని ముడుపు 20వేల రూపాయలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు