నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెలలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెంది ముగ్గురు గాయాలైన సంఘటన కొణిదెల వెళ్లే దారిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొణిదెల గ్రామానికి చెందిన గొల్ల చెన్నయ్య (45), శ్రీరాములు ద్విచక్ర వాహనంపై నందికొట్కూరు వెళ్తుండగా, చాకలి లింగన్న,జస్వంత్ కొణిదెలకు వెళుతుండగా కొణిదెల సమీపంలో ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దాంతో ఇరువురు కిందపడి గాయాల పాలయ్యారు.అదే సమయంలో అటువైపు వెళుతున్న లారీ టైరు కిందపడిన గొల్ల చెన్నయ్య పై ఎక్కి పోవడంతో చెన్నయ్య అక్కడికక్కడే దుర్మరణం దుర్మరణం చెందారు. గా