ప్రకాశం జిల్లా తాళ్లూరు వెలుగు కార్యాలయంలో జీవనోపాదుల సదస్సు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమరావతి సి ర్ పి నుంచి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ మూర్తి బాలకృష్ణ పాల్గొన్నారు. మండలంలో పాల ఉత్పత్తి బాగుందన్నారు రెండు లక్షల నుంచి 20 లక్షల వరకు 35 శాతం రాయితీతో రుణాలు పొందవచ్చు అన్నారు. మహిళలకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏపిఎం దేవరాజు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.