ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం స్థానికవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన కంది పంటకు కరెంటు పెట్టి అడవి పందిని చంపిన వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్క సమాచారం మేరకు సంబంధిత ప్రాంతంలో దాడులు నిర్వహించినట్లు మార్కాపురం డిప్యూటీ రేంజర్ నాగరాజు తెలిపారు. ఈ దాడిలో అడవి పంది మాంసం స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసినట్లు.