Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
राजनीति
मौत
बीजेपी
भाजपा
विधायक
Congress
Accident
Modi
Delhi
Viral
राजस्थान
Odisha
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Kerala
Rahulgandhi
No video available

తాడేపల్లిగూడెం: జగన్మోహన్ రెడ్డి తోనే సంక్షేమ పథకాలు అమలు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు అమలవుతాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం మండలం కేఎస్ఎన్ కాలనీ, కొండ్రుప్రోలు, ఎల్. అగ్రహారం, పుల్లాయగూడెం,అప్పరావుపేట గ్రామాల్లో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ వైస్ ఛైర్మన్ రఘురామ్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే యీలి నానితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ చంద్రబాబు మాటలను నమ్మవద్దన్నారు.

MORE NEWS

తాడేపల్లిగూడెం: జగన్మోహన్ రెడ్డి తోనే సంక్షేమ పథకాలు అమలు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. - Tadepalligudem News