ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందస్తు చూపుతో మొంద తుఫాను సమయంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ప్రజలు సురక్షితంగా బయటపడ్డారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. బుధవారం ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన అధికారులు మరియు ప్రజా ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తుఫాను సమయంలో అధికారులతో పాటు ప్రభుత్వం కలిసి పనిచేయడం వల్ల అపర నష్టం నుంచి బయట పడ్డామన్నారు.