వనపర్తి: యాచారం: రాష్ట్రంలో భారీ వర్షాల వరదలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరహారం ఇవ్వాలని సిపిఐ నాయకులు కలెక్టరేట్ ముందు నిరసన
Wanaparthy, Wanaparthy | Sep 12, 2024
రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.30000 మంట నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ నేతలు గురువారం డిమాండ్...