మొంథా తుపాను బాధితులు, ఫైటర్స్కు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో 150 మందికి, దొనకొండలో 86 మందికి శుక్రవారం 10కిలోల బియ్యంతోపాటు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. తర్వరలో దర్శి నియోజకవర్గంలోని 9, 10 తరగతి చదువుతున్న ఆడపిల్లలకు సైక్లిళ్లు పంపిణీ చేస్తామని లక్ష్మీ తెలిపారు.