తిరుపతిలోని రేణిగుంట రోడ్డులో ఉండే ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో విషాదం చోటుచేసుకుంది. నెల్లూరులోని స్టోన్ హౌస్ పేటకు చెందిన సాయి చందు అనే స్టూడెంట్ ఆ కాలేజ్ లో చదువుతున్నాడు.. మంగళవారం తండ్రికి ఫోన్ చేసిన తర్వాత అతను హాస్టల్ టెర్రస్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే కారణం అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.. కుమారుడి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లి పోతున్నారు..