నందికొట్కూర్ లో కలకలం రేపిన డ్రగ్స్,పోలీసుల అదుపులో నలుగురులోతుగా విచారణ చేపడుతున్న, తెలంగాణ నార్కోటిక్ అధికారులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో డ్రగ్స్ ఉందని తెలియడంతో పట్టణం ఉలిక్కిపడింది. పట్టణంలోని చైతన్య పాఠశాల ఎదురుగా ఉన్న మొదటి భవనంలో డ్రగ్స్(అల్ఫాజలం) ముఠా ఉందని తెలియడంతో కలకలం రేపింది.మంగళవారం తెలంగాణ నార్కోటిక్ అధికారులు ఈ భవనంలో ఉన్న వారిని ఈ డ్రగ్స్ గురించి లోతుగా విచారణ చేపడుతున్నారు. పట్టణ పరిసర ప్రాంతంలో డ్రగ్స్ తయారీ కేంద్రం గుర్తింపు భారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ తయారీ రవాణాలో అంతర్రాష్ట్ర నెట్వర్క్ అనుమానం నార్కోటిక్ అధికారుల దాడుల్లో కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.డ్రగ్స్ ముఠాలో స్థానికులతో పాటు బయటి వ్యక్తుల ప