నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని వెన్నెల గార్డెన్ లో బుధవారం సాయంత్రం హిందూ సమ్మేళనాన్ని నిర్వహించాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఈ సభకు విశిష్ట అతిథిగా శ్రీశ్రీశ్రీ శశి భూషణ్ సిద్ధాంతి ఆధ్యాత్మికవేత్త, ప్రధాన భక్త శ్రీ పరశురాముని రామకృష్ణ విభాగ్ సహా సంపర్క్ ప్రముఖ ఆర్ఎస్ఎస్ హాజరై మాట్లాడుతూ, హిందువులందరూ ఐక్యమత్యంతో ఉంటూ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి కొత్తపల్లి ఉప మండల చుట్టుపక్కల