ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలోని కేజీ రోడ్డు సమీపంలో నాగుపాము కనపడింది దీంతో పామును చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది నాగుపామును పట్టుకొని ఓ బాటిల్లో పెట్టారు. దీంతో అందరూ ఊపిరి తెలుసుకున్నారు. పట్టుబడిన పామును అడవి ప్రాంతంలో వదిలేయడం జరుగుతుందని వారు తెలిపారు.