విశాఖపట్నం: APL-4కు ప్రహ్లాదపురానికి చెందిన క్రికెటర్ కోరుకొండ దుర్గేష్ నాయుడుని అమరావతి రాయల్స్ కైవసం, మంత్రి లోకేష్ అభినందనలు
India | Jul 15, 2025
APL-4కు సింహాచలంలో ప్రహ్లాదపురానికి చెందిన వర్థమాన క్రికెటర్ కోరుకొండ దుర్గేష్ నాయుడుని అమరావతి రాయల్స్ కైవసం చేసుకుంది....