శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి
సింగనమల మండల కేంద్రంలోని ఆదివారం రాత్రి 7 గంటల ఐదునిమిషాల సమయంలో తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా శివపార్వతుల, శ్రీదేవి భూదేవి, విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రంగ రాయల చెరువులో తెప్పోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.