కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన 2.0 జిఎస్టి వల్ల లక్షలు విలువచేసే క్యాన్సర్ మందులు అందుబాటులోకి వచ్చాయని చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్తామస్ అన్నారు. నెల రోజులపాటు చిత్తూరు జిల్లాలో నూతన జీఎస్టీ విధానం పై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా తామస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు స్లాబుల జీఎస్టీ విధానం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.